SEARCH

    Select News Languages

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Jio Broadband | రూ.198కే బ్రాడ్‌బ్యాండ్ సేవలు.. జియో కొత్త ప్లాన్

    2 years ago

    ||ప్రతీకాత్మక చిత్రం Photo: twitter||ఈవార్తలు, బిజినెస్ న్యూస్: బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు రిలయన్స్ జియో సరికొత్త ప్లాన్ ప్రకటించింది. కేవలం నెలకు రూ.198తో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించనున్నట్లు వెల్లడించింది. బ్యాకప్ ప్లాన్ పేరుతో దీన్ని అందుబాటులోకి తెస్తున్నామని, ఈ ప్లాన్‌లో యూజర్లు 10 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సేవలు పొందవచ్చని వివరించింది. ఈ ప్లాన్ తీసుకొనే యూజర్లు అదనంగా రూ.21 నుంచి రూ.152 వరకు చెల్లించి ఇంటర్నెట్ వేగాన్ని 30 ఎంబీపీఎస్ నుంచి 100 ఎంబీపీఎస్ వరకు పెంచుకోవచ్చని పేర్కొంది.
    Click here to Read more
    Prev Article
    EPFO Interest : ఖరారైన ఈపీఎఫ్ వడ్డీ రేటు.. ఈ ఏడాది ఎంతంటే..
    Next Article
    SBI | ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు భారీ షాక్..

    Related Business Updates:

    Comments (0)

      Leave a Comment